నదిపై కుప్పకూలిన బ్రిడ్జి: 9మంది మృతి

గుజరాత్ వడోదరా జిల్లాలో ఘటన గుజరాత్: వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోగా తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెండు…
