యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన…
