పుష్కరిణిలో పడి బాలుడి మృతి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన లక్ష్మీ పుష్కరిణి(కొండ కింద)లో కాలు జారి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మియాపూర్ అబ్జిపేట్కు చెందిన టికోలు బుజ్జమ్మ, సిద్ధుల కుటుంబం గుండం సమీపంలో కళ్యాణకట్ట వద్ద…
