కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు

– బాంబు ఉన్న సంచిని కొరికి కుక్క మృతి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: కొత్తగూడెం రైల్వే స్టేషన్ (భద్రాచలం రోడ్డు)లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఓ ఆగంతకుడు స్టేషన్ మొదటి ప్లాట్ ఫాంపై నల్లటి సంచి ఉంచి వెళ్లిపోయాడు. దానిని ఎవరూ గమనించలేదు. అయితే సంచిలో తినే పదార్థం…
