బాలు విగ్రహాన్ని అడ్డుకోవడం దారుణం

– రోశయ్య, బాలసుబ్రమణ్యం ఒకప్రాంతం వారు కాదు – బిఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఆపాలి – రోశయ్య వర్ధంతి సభలో పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 3: తెలంగాణ సెంటిమెంట్తో భారత రాష్ట్ర సమితి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ…
