తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం

– పునర్విభజన చట్టాలను అమలు చేయలేదు – కాంగ్రెస్ వచ్చాకే సంక్షేమ కార్యక్రమాల అమలు – కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం నిజామాబాద్, ప్రజాతంత్ర, పిబ్రవరి 7: రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.…
