బీజేపీకి 150 సీట్లు కూడా రావు..
ఈసారి ఎన్నికల్లో మేం తిరుగులేని మెజార్టీ సాధిస్తాం.. కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాబోయే ఎన్నికల్లో ఎన్డిఎ నేతృత్వంలోని బిజెపి 150 సీట్ల మార్కును దాటబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల తొలి విడత…