ప్రజల్లో బీజేపీపై నమ్మకం కనిపిస్తోంది

– మానుకోటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మహబూబాబాద్, ప్రజాతంత్ర, జులై 30: ఇది గతంలో చెప్పుకునే మానుకోట కాదు.. ఇప్పుడు బీజేపీ మానుకోటగా మారింది.. త్వరలో బీజేపీ అడ్డాగా మారుతుంది.. వీరభద్రస్వామి ఆశీర్వాదం, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం బీజేపీకి ఉన్నాయి అని పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. మానుకోటలో జరిగిన కార్యకర్తల విసృతస్థాయి…
