తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలుగువారందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ…
