Tag #BJP Ramachandar #Sringeri Shankar Math #Nallakunta #Vidhusekhara Bharati swamy

విధుశేఖర భారతీస్వామిని దర్శించుకున్న రామచందర్‌

– నల్లకుంట శంకరమఠంలో ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలో ఉన్న శృంగేరి శంకర మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శారదాంబ అమ్మవారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీ శ్రీ విధు శేఖర భారతీ సన్నిధానం వారిని దర్శింకున్నారు. వారి దివ్య ఆశీర్వాదాలు…