Musi: మూసీ కాలుష్యం.. భువనగిరి రైతులకు శాపం

– ప్రక్షాళనపై పుట్టిన రోజున మాటిచ్చి మరిచిన సీఎం – బీసీలకు న్యాయం చేసింది బీజేపీ – వంచించింది కాంగ్రెస్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రధానంగా రైతుల ఆధారిత ప్రాంతమైన భువనగిరి(Bhongir) జిల్లాలో మూసీ నది ప్రక్షాళన, శుద్ధిచేయడం అత్యవసరమని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు…
