ఉద్యమంలో పాల్గొన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ

1200 మందికి పైగా యువత ప్రాణత్యాగాలు బీఆర్ ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిజాయతీ పాలనే మా లక్ష్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2: అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ(BJP) తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్…
