పాలమూరు ప్రజా గర్జనకు తరలివెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 1 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు కల్వకర్తి నియోజకవర్గ ప్రజలతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు, మాడుగుల తలకొండపల్లి,…