బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీల మోకాలడ్డు: ఎమ్మెల్సీ కవిత ఆరోపణ

బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి…
