దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి
యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి…