స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర లేని బీజేపి

– ఉపాధి పథకానికి గాంధీ పేరును తొలగించారు – ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ఘనత వారిదే – గాంధీ భవన్లో జెండా ఆవిష్కరణలో పీసీసీ చీఫ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి26: స్వాతంత్య ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలోకి వొచ్చారని, వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్శించారు. హైదరాబాద్…
