బీజేపీ క్రమంగా బలపడుతోంది

– అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం – జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24: తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు వోట్లు వొచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో వోట్లు వొస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు.…
