Tag #BJP government #not paying attention #to tribal development #Minister Sitakka

ఆదివాసీ అభివృద్ధిపై శ్రద్ధ లేని బీజేపీ సర్కార్

-ఆదివాసీ హక్కుల పరిరక్షణలో విఫలం – మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: ఆదివాసీ ప్రాంతాల సహజ వనరులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఆ ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై కనిపించడం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. దిిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్‌సభలో ప్రతిపక్షనేత…