విమోచన వేడుకల కోసం పోరాటం చేసిన బీజేపీ

– 17న పెరేడ్ గ్రౌండ్లో కార్యక్రమంపై సన్నాహక సమావేశం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న నిర్వహించేందుకు బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం శనివారం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…
