‘విమోచనం’పై మొదట గొంతెత్తింది బీజేపీయే

– ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం తగదు – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: భారత్లో తెలంగాణ విలీనం కాకుంటే మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి…
