మున్సిపల్ పోరులో ఒంటిగానే బరిలోకి

– బీజేపీ నాయకుడు కాదూరి యాచయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ కి దక్కిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు…
