రెండు కార్పొరేషన్లలోనూ బీజేపీకి మెజారిటీ లేదు

– మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో బీజేపీ¾కి మెజారిటి లేదని, అయినప్పటికీ విజయం సాధించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ సంక్షేమ, రవాణ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరస్వామిని దర్శించుకున్న…
