Tag BJP DNA Says Kishan Reddy

ఏడాదిగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించిందేమీ లేదు

నాది ముమ్మాటికీ బీజేపీ డీఎన్‌ఏనే..కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్‌ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్‌ఏ…

You cannot copy content of this page