Tag #BJP chief #Ramchandarrao #visit #Guntdrampalli #tribute to Martyrs

నాటి గుండ్రాంపల్లి ఘటన మరువలేం

– ఆ అమరుల కుటుంబాలకు పాదాభివందనం – నివాళులర్పించిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26మందిని రజాకార్లు దారుణంగా చంపి బావిలో పడేసిన ఘటన మరిచిపోలేనేది.. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఈ గ్రామం సాహస…