ఇపుడు ప్రజల చూపు బీజేపీ వైపు

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది.. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతి పాలనను చూశారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు.. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృతస్థాయి…
