వినాయకుడి ఆశీస్సులు ఉండాలి

– బీజేపీ చీఫ్ రామచందర్రావు వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవనంలో ఆనందం, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు తెలిపారు. ప్రజలే మన బలం, కార్యకర్తల ఐక్యతే మన విజయానికి పునాది అని, వినాయక చవితి…
