Tag #BJP Chief #Ramachandarrao #criticises Government

పాలమూరు సమస్యలు పట్టని రేవంత్‌

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌…