Tag Birds of Telangana

పక్షుల ఆవశ్యకతను భావితరాలకు వివరించాలి..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’పాకెట్‌ ‌గైడ్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 :  ‌పక్షుల ఆవశ్యకత గురించి భవిష్యత్‌ ‌తరాలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పక్షులపై అవగాహన కోసం హైదరాబాద్‌ ‌బర్డింగ్‌ ‌పాల్స్ ‌సభ్యులు రూపొందించిన ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’…