Tag bills #midday meal workers #Harishrao #demands #Government

మధ్యాహ్న భోజనం కార్మికుల గోడు పట్టించుకోండి

– ఏడాదిగా బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడం దారుణం – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: కాంగ్రెస్‌ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదన, ఆందోళన చెందవద్దని, మీ డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి..హరీష్‌రావు భరోసా ఇచ్చారు.…