Maoists encounter ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్

31 మంది మావోయిస్టులు… ఇద్దరు జవాన్లు మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు గాలింపు చర్యలు చేపట్టిన భద్రత బలగాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం భద్రాచలం ,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లో మరోసారి కాల్పులు మాత్రం మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురెదురు కాల్పులు…