బీహార్లో ముగిసిన రెండో దశ పోలింగ్

– అత్యధికంగా 67.14శాతం వోటు హక్కు వినియోగం – వోటేసిన దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు – కృష్ణగంజ్లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్ పాట్నా,నవంబర్11: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని ప్రకటించారు. 20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం…
