బీహార్లో అభివృద్ధికే పట్టం కట్టారు

– తెలంగాణలో డబ్బులు పంచి గెలిచారు – రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుంది I బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బీహార్లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోందని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి…
