బీహార్ ఎన్నికలతో మోదీ పాలనకు ముగింపు

– అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజలు – నితీశ్ కుమార్ను భారంగా భావిస్తున్న బిజెపి – ఎన్డిఏలో తారస్థాయికి అంతర్గత కలహాలు – కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాట్నా,సెప్టెంబర్24: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే…
