Tag #Bhudan lands #Rs.4.80 crores #assets sieze #Enforcement Directorate

భూదాన్‌ ‌భూములపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

రూ.4.80 కోట్ల  ఆస్తుల జప్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 01: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్‌ ‌భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా మహమ్మద్‌ ‌మునావర్‌ ‌ఖాన్‌, అతడి భార్య ఫైకా తహాఖాన్‌కు సంబంధించిన రూ. 4.80 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ సోమవారం జప్తు చేసింది. బంజారాహిల్స్, ‌శంషాబాద్‌, ‌టోలిచౌక్‌లో…