Tag #Bhatti’s ‘People’s March’ #marks three years #on 6h CMs’s public meeting

భట్టి ‘పీపుల్స్‌మార్చ్’కు మూడేళ్లు

– 6న పిప్పిరిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత శాసనసభ ఎన్నికల ముందు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బోథ్ నియోజకవర్గం పిప్పిరిలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ…