డిమాండ్ మేరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా

– గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు – భవిష్యత్ తరాలకు మేలుచేసే చర్యలు -ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తికి చర్యలు – ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొయినాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా…
