తుఫానుల్లోనూ అంతరాయం లేని విద్యుత్కు చర్యలు

– డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి – మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది – 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శ్రీకారం మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా పట్టణంలోని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా దిశగా చర్యలు…
