చార్మినార్ నుంచి బయలుదేరిన యాత్ర
శంషాబాద్ లో నుంచి నేటి ఉదయం ప్రారంభమైన భారత జూడో యాత్ర ఆరాంఘర్, పురాణాపూల్ మీదుగా సాయంత్రం చార్మినార్ చేరుకుంది. బాధ్రతా కారణాల దృష్ట్యా ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో నుంచి వాహనం ద్వారా రాహుల్ గాంధీ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. వద్దకు చేరుకున్న జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి…