‘భారతరత్న’ మన పివి

పివి, చరణ్సింగ్, స్వామినాథన్లకు భారతరత్న కట్వీట్ ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ కర్పూరీ ఠాకూర్, అద్వానీలతో సహా ఈ యేడాది ఐదుగురికి అత్యున్నత పురస్కారం పివి దార్శనికతను, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 9 : దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి.. ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా…