ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లా నేత ప్రేలాపనలు

– రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం – బంగ్లా హైకమిషనర్కు సమన్లు న్యూదిల్లీ,డిసెంబర్ 17:ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాను అస్థిరపరిస్తే సెవన్ సిస్టర్స్(7 ఈశాన్య రాష్ట్రాలు)ను ముక్కలు చేస్తామని హస్నాత్ అబ్దుల్లా బహిరంగంగా హెచ్చరించారు . ఈ…
