భారత్ జోడ్ నా … జనతా సే జోడ్ నా
రాజస్థాన్లోని ఉదయపూర్లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరం ‘భారత్ జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్ రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన…