కన్నుల పండువగా భద్రగిరరీశుడి తెప్పోత్సవం

– వేలాదిగా తరలివచ్చి తరించిన భక్తులు – తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం – ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సోమవారం నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వాముల ఉత్పవమూర్తులను…
