Tag bhadrachalam

గోవింద కల్పవృక్ష నారసింహ దర్శనం కొరకు పోటెత్తిన భక్త జనం

భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు…..   భద్రాచలం, ప్రజాతంత్ర , డిసెంబర్ 10 : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని…

భద్రాచలంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5…

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …  భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికల సమర్పిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టూర్ ప్రోగ్రాం ఖరారు అయింది. 19వ తేదీన 11 గంటలకు భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో…

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి…

సిపిఐ బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…!

నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…! నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం భద్రాచలం, ప్రజాతంత్ర:ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్‌ తగ్గుతూ వొచ్చింది. 2023…

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి…

గుండెపోటుతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాటు భద్రాచలం ప్రజలకు సేవలు అందించిన కుంజా సత్యవతి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జాతి నొప్పి రావడంతో ఒకటా కొట్టిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం…

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన సిఐ నాగరాజురెడ్డి

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు…

ప్రాణం ఉన్నంత వరకు తెలుగు ప్రజల కోసం పాటుపడతా

కరకట్టను ముంపు ప్రాంతాల వరకు పొడిగించాలి భద్రాచలం కరకట్ట ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది భద్రాచలం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా…