ఏక్నాథ్తో కలిసి పోవడమే బెటర్
శివసేన మళ్లీ బలంగా ఉండాలంటే ఇదే ముఖ్యం సాధారణ శివసేన నేతలు అభిప్రాయం ముంబై,జూలై1 : ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలతో కలసి…