బాలుడికి మెరుగైన వైద్యం అందించాలి

– కుక్కల దాడిపై స్పందించిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనపై దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడి బాలుడి పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని,…
