అణగారిన వర్గాలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలి

– క్షయ నియంత్రణకు జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయం – చేనేత రంగానికి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 23: సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్…
