Tag #Become a part #Raising Telangana #Minister Sridharbabu #requests Indian CEOs

‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వాములు కండి

~ పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోండి – ఇండియన్‌’ సీఈవోలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ‘రైజింగ్‌ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్‌’ సీఈవోలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోవాలని కోరారు. ఆ…