విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి

– యుద్ధంతో భారత్ కు ఎన్నో సవాళ్లు – ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి – లోక్ సభలో ప్రధాని మోదీ వెల్లడి న్యూదిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి సోమవారం ఆయన మాట్లాడారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న…
