Tag #Be alert $Montha cyclone #Minister Uttam #orders to collectors

మొంథా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండండి

– ధాన్యం తడవకుండా చూడాలి – రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం – మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మొంథా తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ఆ ప్రభావం పడకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…