బీసీ సూర్యోదయం రేవంత్..!

స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో…
